Daily Archive: April 28, 2024

గుజరాత్‌ తీరంలో పాక్‌కు చెందిన 14 మంది అరెస్ట్

90 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ గుజరాత్‌ తీరంలో పాక్‌కు చెందిన 14 మంది అరెస్ట్90 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ఇండియన్ కోస్ట్ గార్డ్, ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్

ప్రవీణ్‌కుమార్‌ లాంటి వ్యక్తి మళ్లీ దొరకడు.ఎంపీగా గెలిపించండి

ప్రవీణ్‌కుమార్‌ లాంటి వ్యక్తి మళ్లీ దొరకడు.ఎంపీగా గెలిపించండి —నాగర్ కర్నూల్ ప్రజలకు కేసీఆర్ పిలుపు నాగర్‌ కర్నూల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంచిగా చదువుకున్న నాయకుడు,మంది విద్యావంతుడు మాజీ ఐపీఎస్‌ అధికారి. నాగర్‌కర్నూలు చిత్రపటాన్ని ప్రపంచస్థాయిలో నిలబెట్టే నాయకుడు. అలంపూర్‌లో పుట్టిన బిడ్డ. సొంతగడ్డ నాగర్...

భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ :భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు అటవీశాఖలో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18-30 ఏళ్లలోపు వారు మే 5వ తేదీలోపు ఈ ఉద్యోగాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెలకు రూ.48,000...

ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు, రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం కాదు

ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్ కీలక వ్యాఖ్యలు, రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం కాదు. అవసరమైనంత కాలం రిజర్వేషన్లను కొనసాగించాల్సిందేననిమాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మోహన్ భగవత్.

రంజిత్ రెడ్డి భారీ విజయానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి: శంకర్‌పల్లి మండల పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి

రంజిత్ రెడ్డి భారీ విజయానికి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి: శంకర్‌పల్లి మండల పిఎసిఎస్ డైరెక్టర్ కాడిగారి రాజశేఖర్ రెడ్డి శంకర్‌పల్లి: ఏప్రిల్ 28: (మన సాక్షి): కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చేవెళ్ల నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ విజయానికి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని...

ఎన్టీఆర్ జిల్లా నందిగామ

ఎన్టీఆర్ జిల్లా నందిగామ: త‌నిఖీల్లో…14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం వెండి పట్టివేత…. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ 65వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలలో భాగంగా ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ టీం14 కోట్లు విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలను పట్టుకున్నారు… హైదరాబాద్...

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బుసనగారి స్వామి జ్ఞాన తెలంగాణ, (తుక్కుగూడ) చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం అని తుక్కుగూడ మున్సిపల్కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బుసనగారి స్వామి...

సుస్థిర పాలన కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం

*అన్నం పెట్టిన పార్టీకే, సున్నం పెట్టిన చరిత్ర గడ్డం రంజిత్ రెడ్డి ది *కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానికుడు సౌమ్యుడు, నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పని చేసే వ్యక్తి

మోడువారిన వృక్షం కింద…. మోకరిల్లిన శిల్పాలు

మోడువారిన వృక్షం కింద…. మోకరిల్లిన శిల్పాలు నాంపల్లి తెలుగు యూనివర్శిటీ లో శిల్ప సంపద జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మోడువారిన వృక్షం కింద మోకరిల్లిన శిల్పాల భంగిమ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాదులోని నాంపల్లి లో గల తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పాలు పలువురుని ఆకట్టుకుంటున్నాయి. కళాశాల ప్రాంగణంలో ఎన్నో...

కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీ అనంతారం గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బొల్లం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి...

Translate »