JEE మెయిన్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల Apr 22, 2024, JEE మెయిన్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల JEE మెయిన్-2024 సెషన్ 2 ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సోమవారం విడుదల చేసింది. jeemain.nta.ac.in వెబ్సైట్ను సందర్శించి, అప్లికేషన్ నంబర్, డేట్...
మీడియా ప్రకటన తేదీ:22-04-2024 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం,నాగర్ కర్నూల్ డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రెండవ సెట్ నామినేషన్ దాఖలు లోకసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో పార్లమెంట్...
బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కు బయలుదేరిన నరసింగాపురం గ్రామస్తులు జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 22-04-2024: ఎంపీ ఎలక్షన్లకు నిలబడినటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయనకు మద్దతుగా నర్సింగాపురం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో నామినేషన్ దాఖలు వేయడానికి...
పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక Apr 22, 2024, పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో...
ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ Apr 22, 2024, ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్ దేశంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే...
పదవ తరగతి ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. అత్యధిక ఉత్తీర్ణతతో పై చేయి సాధించిన బాలికలు 3743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 2803 పాఠశాలలలో 100%...
నేడు వరల్డ్ ఎర్త్ డే Apr 22, 2024, నేడు వరల్డ్ ఎర్త్ డే వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన...
ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ.. Apr 22, 2024, ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ.. కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం...
కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్. మచిలీపట్నం లోక్సభ...