టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మంద కృష్ణ మాదిగ
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన మంద కృష్ణ మాదిగ
ఆ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.. ఈడీ విచారణలో సీఎం కేజ్రీవాల్! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తమ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మద్యం పాలసీ రూపొందించిన సమయంలో ఉపయోగించిన ఫోన్ గురించి ప్రశ్నించగా తెలియదని సీఎం...
ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన దాసరి జ్ఞాన తెలంగాణ,సిర్పూర్ కాగజ్ నగర్: సిర్పూర్ కాగజ్ నగర్కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమాని దాసరి నరేందర్ శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా దాసరి నరేందర్ మాట్లాడుతూ..ఆర్ఎస్పీ అడుగు జాడల్లో...
వేసవి సెలవులు వస్తున్నాయ్… రెండు నెలల ముందుగానే అన్ని ట్రైన్ టికెట్లు క్లోజ్ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రమవుతున్నాయి. దీంతో ఈసారి ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు కాస్త ముందుగానే వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.ఇప్పటికే ఏపీలో మార్చి 18...
EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో EVMల వినియోగంపై ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి. ‘రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి...
ఏప్రిల్ రెండో వారంలో ఏపి ఇంటర్ 2024 ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులతో కలిపి...
ప్రధాని మోదీ పై పోటీకి నేను సిద్ధం అంటున్న అజయ్ రాయ్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి బరిలోకి దిగనున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. మోదీపై(PM Modi)...
కవితకు ఈడీ మరో ఊహించని షాక్..! ఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు..ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస...
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాం: పవన్ కళ్యాణ్… AP: అధికారులు మోసం చేశారంటూ YSR జిల్లాలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర విచారణ చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ‘YCP నేతల భూకబ్జాలకు పేదలు బలైపోతున్నారు. ప్రజల ఆస్తులను హస్తగతం చేసుకునేందుకే...
ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు ఈ రాష్ట్రాల్లో వర్షాలుదేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 29 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్,...
రేపే ఫిజియోథెరపిస్ట్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) సర్టిఫికెట్ వెరిఫికేషన్
September 26, 2023
ఉద్యోగం / గవర్నమెంట్ / తాజా వార్తలు
టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం
December 12, 2023