అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే.
జ్ఞాన తెలంగాణ,బోధన్ ప్రతినిధి: అకాల వర్షానికి నేలకొరిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే. జ్ఞాన తెలంగాణ- బోధన్ విత్తన కంపెనీలు రైతులకు నాసిరకం విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన బోధన్ ఉమ్మడి మండలంలోని...
