Monthly Archive: February 2024

రైతుబంధు ఏమాయే..?

రైతుబంధు ఏమాయే..? మళ్లీ పాతపద్ధతి షురూ.. అప్పులు తెచ్చి సాగుచేస్తున్న రైతులు మేడ్చల్‌ జిల్లాలో 48,072 మంది రైతులు రైతుబంధు పడింది..29వేల రైతులకే మిగతా రైతుల పరిస్థితి ఏమిటీ.? సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం మేడ్చల్‌, ఫిబ్రవరి 15 వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా...

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు.

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం….

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం…. నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్… లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు… లచ్చు నాయక్ పై గతంలోనూ...

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ, ఆయన మరణించినా…, మాలో జీవించే…, ఉంటాడు. భావోద్వేగానికి లోనైన, ఎం వి ఎఫ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు. జ్ఞాన తెలంగాణ ( శంకర్ పల్లి ) ఫిబ్రవరి ఐదున , అనారోగ్యంతో మృతిచెందిన,పొద్దుటూరు గ్రామానికి చెందిన, సామాజిక...

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం

జన్వాడ గ్రామం అష్టదిగ్బంధనం పోలీసుల పహారాలో గ్రామ ప్రజలు.శంకర్‌పల్లి: (జ్ఞాన తెలంగాణ) మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ గ్రామంలో గత రెండు రోజుల క్రితం మెథడిస్ట్ చర్చిపై దాడి జరిగి,పలువురికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని గాంధీ హాస్పిటల్ కు తరలించిన సంఘటన తెలిసిందే. గురువారం...

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ: మొయినాబాద్ మండలంలో నివాసముంటున్న కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, మండలం ముందొల్, గోపన్ పల్లి గ్రామానికి చెందిన బాయికాడి భగవత్ గత కొన్ని సంవత్సరాల నుంచి మొయినాబాద్ లో నివాసమంటూ రోజువారి కూలీగా...

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి

సేవాలాల్ చూపిన బాటలో నడవాలి బంజారా జాతిని సన్మార్గంలో నడిపిన మహనీయుడు సంత్‌ సేవాలాల్‌ మహరాజ్ అని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి సమాజాభివృద్ధికీ కృషి చేయాలని లక్ష్మి శ్రీనివాస్ టీఎస్ఎస్ ఓ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.స్టూడెంట్ ఆర్గనైజేషన్ టీ ఎస్ ఎస్ ఓ...

మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీతో కలిసి సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి...

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు 9నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ మందు వేయించాలి -చేవెళ్ల ఆర్డీవో సాయిరాం ఈనెల 13 నుంచి 18 వరకు మిటమిన్ ఏ చక్కల మందు పంపిణీ – జిల్లా ఉపవైద్యాధికారి దామోదర్ చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ:...

Translate »