Daily Archive: February 16, 2024

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి.

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి. హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌...

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది.

ఆప్‌ నేతలకు గుజరాత్‌ హైకోర్టులో చుక్కెదురైంది. ప్రధాని మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ విశ్వవిద్యాలయం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్‌ కేజ్రీవాల్‌ , సంజయ్‌ సింగ్‌లకు ఊరట లభించలేదు. ఈ కేసుకు సంబంధించి ట్రయల్‌ కోర్టు జారీ చేసిన...

రైతు ఉద్యమం ఉధృతం

రైతు ఉద్యమం ఉధృతం న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయడం సహా పలు డిమాండ్ల సాధనకు రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మరింత ఉధృతమైంది. ఢిల్లీ సమీపంలో శంభు, టిక్రి సరిహద్దుల వద్ద పోలీసుల బారికేడ్లు, ఇనుపకంచెలు, సిమెంట్‌ దిమ్మెలను దాటేందుకు రైతులు ప్రయతి్నస్తున్నారు....

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం

తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఇంటర్ ప్రాక్టీకల్ ఎగ్జామ్స్‌లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి.ప్రశ్నాపత్రంలో మాజీ మంత్రి హరీశ్‌రావును తెలంగాణ ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రిగా పేర్కొన్నారు.ప్రశ్నాపత్రాల తయారీలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన...

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు..

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు.. 7 జిల్లాల్లో రూ. 253 కోట్ల స్కామ్‌ జరిగినట్టు గుర్తింపు**తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల స్కామ్‌పై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే గొర్రెల పథకంలో అక్రమాలను గుర్తించిన అధికారులు..*తాజాగా భారీ అవినీతి జరిగినట్లు కాగ్ రిపోర్టు...

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు

ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయంపేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితిపేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు...

రైతుబంధు ఏమాయే..?

రైతుబంధు ఏమాయే..? మళ్లీ పాతపద్ధతి షురూ.. అప్పులు తెచ్చి సాగుచేస్తున్న రైతులు మేడ్చల్‌ జిల్లాలో 48,072 మంది రైతులు రైతుబంధు పడింది..29వేల రైతులకే మిగతా రైతుల పరిస్థితి ఏమిటీ.? సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం మేడ్చల్‌, ఫిబ్రవరి 15 వరి నాట్లు ముగుస్తున్నా.. రైతుబంధు నగదు ఇంకా...

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు.

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నుంచి మేడారం వేళ్లేందుకు ఏర్పాట్లు. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉండనుంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం….

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం…. నల్గొండ ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ ఏసీబీ ట్రాప్.. మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్… లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు… లచ్చు నాయక్ పై గతంలోనూ...

Translate »