Daily Archive: February 4, 2024
ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ధర్మం గెలిచినట్టు. – ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ. జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే దోపిడీ అనే అధర్మం మీద ధర్మం గెలిచినట్లు అవుతుందని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల...
భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థునీలు ఆత్మహత్య? యాదాద్రి జిల్లా:ఫిబ్రవరి 04 ఇద్దరు విద్యార్థినీలు తమ బాధలను ఎవరికి చెప్పుకోలేక తనువులు చాలించారు. ఈఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది.భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు...
‘నంది’ని గద్దర్ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన...
హెచ్జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలి HMDA జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL) ఎండీ, అవుటర్ రింగ్రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఇప్పటికే ఆమ్రపాలి HMDA ఐటీ, ఎస్టేట్ విభాగాలతోపాటు మూసీ...
మేడారం జాతర వెళ్లేవారికి ఆధార్ తప్పనిసరి మేడారం: మేడారం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. మేడారంలో ఎత్తు బంగారాన్ని (బెల్లం) కొనుగోలు చేసిన భక్తుల వివరాలను సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులను ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. భక్తుల నుంచి ఆధార్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్...
మాతా రమాబాయి అంబేద్కర్ త్యాగాలను స్మరించుకుందాo: ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయిని శ్యామ్ రాజ్ జ్ఞాన తెలంగాణ,చేవెళ్ల : ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల అంబేద్కర్ భవన్లో ఫిబ్రవరి 7వ తేదీన మాతా రమాబాయి...
స్వర్ణ పతకాలతో మెరిసిన శంకర్ పల్లి పోలీసులు వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా (2024) మూడు బంగారు పతకాలు సాధించి, తమ ప్రతిభ చాటుకున్న శంకర్ పల్లి పోలీస్ స్టాప్. శంకర్ పల్లి సీఐ వినాయక్ రెడ్డి బంగారు పతకం సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు...
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన TS: విద్యుత్ వినియోగదారులు మీటర్లకు ఫోన్ నెంబర్ ను లింక్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూచించింది. దీనివల్ల పవర్ కట్ అయ్యే ముందు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంతరాయం ఏర్పడుతుందనే మెసేజ్ వస్తుంది. బిల్లు వివరాలూ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చు....