Monthly Archive: January 2024
ఒకే రోజు 11 మంది మహిళలకు సీనియర్ అడ్వొకేట్ హోదా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ చరిత్ర సృష్టించింది. 7 దశాబ్దాలలో 12 మంది మహిళా లాయర్లకు సీనియర్ అడ్వొకేట్ హోదాను సుప్రీంకోర్టు కల్పించగా, ఇవాళ ఒక్క రోజే 11 మందికి అందించింది. వారిలో శోభా గుప్తా,...
ఓటరు నమోదుకు నేడు, రేపు,స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ జనవరి 20:ఓటరు నమోదుకు నేడు రేపు స్పెషల్ డ్రైవ్ తెలంగాణలో ఓటరు నమోదు జాబితాలో సవరణలు మార్పులు చేర్పులు తొలగింపుల కోసం ఇవాళ రేపు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.ఈమేరకు 20, 21 తేదీల్లో స్పెషల్ డ్రైవ్...
మత్తు, జూదం ఉక్కుపాదంతో అణిచివేయాలి. సిద్దిపేట: గంజాయి, మత్తు పదార్థాలు, పేకాట, జూదంను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ అన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో పెండింగ్ కేసుల పై సమీక్షా సమావేశం జరిగింది.*ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… శాంతి భద్రత, మహిళల రక్షణకు పెద్దపీట...
CTET – January 2024: అడ్మిట్ కార్డులు విడుదల – పరీక్ష తేదీ: 21/01/2024 https://examinationservices.nic.in/ExamSysCTET/downloadAdmitCard/AuthCandCTET.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgHblUzXTXbmlihUdridY8ewrE8g3+rJOcHIYzD98UnYt
CTET – January 2024: అడ్మిట్ కార్డులు విడుదల – పరీక్ష తేదీ: 21/01/2024 https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx
నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జనవరి 18:సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్లో ఆయన పర్యటించను న్నారు.వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి...
నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి...
నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క హైదరాబాద్:జనవరి 18రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది.ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి...
ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్:జనవరి 18తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్కుమార్ అనే ప్రైవేటు...
జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.