Monthly Archive: January 2024
హైదరాబాద్లోను సరి, బేసి విధానం..? ట్రాఫిక్ జామ్తో హైదరాబాద్ నగరవాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కమిషనరేట్ పరిధిలో 240కి.మీ. మేర రహదారులు ఉండగా 84లక్షల వాహనాలు తిరుగుతున్నాయి.అంటే ప్రతి కిలోమీటరుకు సగటున 35వేల వాహనాలు ఉన్నాయన్న మాట. తీవ్రతరమవుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టటానికి సరి,బేసి సంఖ్య...
13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్,...
నేడే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్. హైదరాబాద్ జనవరి 11:తెలంగాణలో ఎంఎల్ఎ కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సి ఉప ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడివిడిగా నోటిఫికేషన్ ఇవ్వనుంది.ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎంఎల్ఎలుగా ఎన్నికైన కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డిలు డిసెంబర్...
టీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కారుణ్య నియామకాల కింద 813 మంది కండక్టర్లను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. అలాగే కొత్తగా మరో 275 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ...
త్వరలో సిద్దిపేట స్వేరోస్ జిల్లా కమిటీ నియామకం “అక్షరం.! ఆరోగ్యం.! ఆర్దికం.!” అనే లక్ష్యంతో ముందుకెళ్తున్న స్వేరో నెట్వర్క్, అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగును నింపడమే ద్యేయంగా గ్రామ గ్రామాన స్వేరోయిజాన్ని తీకుపోవడంలో భాగంగ….స్వేరో మరియు స్వేరో అనుబంధ సంఘాల కమిటీలు అన్ని కలిపి ఒకే...
భారత్లో పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు. ఢిల్లీ: భారత్లో కోవిడ్ పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో 819 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు నమోదయ్యాయి.దీంతో...
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటురూ.32 వేల కోట్ల రుణమాఫీకి సర్కారు ప్రణాళిక పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ది అసలు, వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2లక్షల వరకు మాఫీప్రభుత్వమే...
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిలిసై టీఎస్పీఎస్సీ చైర్మన్, ఐదుగురు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళి సై బుధవారం ఆమోదించారు.గత సంవత్సరం డిసెం బర్లో టీఎస్పీఎస్ చైర్మన్ బి.జనార్ధన్రెడ్డి రాజీనామా చేశారు. కాగా, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల రాజీనామా లను వెంటనే ఆమోదించా లని...
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఉద్యోగం. ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు...