Daily Archive: January 17, 2024

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల.

జనసేన అధినేతను కలిసిన వైఎస్ షర్మిల. కుమారుడు వైఎస్ రాజా రెడ్డి వివాహానికి హాజరవ్వాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్

ఈశాన్య రాష్ట్రాలంటే మోదీకి చిన్నచూపు: రాహుల్ భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా నాగాలాండ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై గొప్ప‌లు చెప్పే ప్ర‌ధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా అల‌క్ష్యం చేశార‌ని మండిపడ్డారు.మౌలిక వ‌స‌తుల లేమితో...

తెలంగాణలో ఆదాని గ్రూప్స్ భారీగా పెట్టుబడులు.

తెలంగాణలో ఆదాని గ్రూప్స్ భారీగా పెట్టుబడులు. హైదరాబాద్ జనవరి17: అదానీ గ్రూప్ తెలంగాణలో అధిక వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డబ్ల్యూఈఎఫ్ లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ.

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ. ములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.ములుగు జిల్లాకు...

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్!

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌కు త్వరలోనే గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్! హౌసింగ్‌‌‌‌‌‌‌‌లో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై 450 మంది ఆఫీసర్లు కసరత్తు చేస్తున్న హౌసింగ్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల స్కీమ్స్‌‌‌‌‌‌‌‌పై స్టడీ ఈ నెలాఖరు కల్లా గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌ ‌‌‌‌‌‌‌అందజేసే అవకాశం హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కారు దృష్టి...

హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ

హైదరాబాదులో పెరుగుతున్న రద్దీ హైదరాబాద్ జనవరి 17: సంక్రాంతి పండుగ 2024 అట్టహాసంగా ముగిసింది భాగ్యనగరంలో స్థిరపడిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్లారు.బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు ఈ సంక్రాంతి పండుగ మంగళవారం కనుమతో ముగిసింది.ఈ మూడు రోజులు హైదరాబాద్ నగరం బోసిపోయిందనే...

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం.

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం. రంగారెడ్డి జనవరి 17: రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఇవ్వాల‌ బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.నేతాజీ న‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో...

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు.

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు. న్యూఢిల్లీ జనవరి 17: తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐపిఎస్ లు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్...

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.

ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. హైదరాబాద్ జనవరి 17: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫైనల్‌ చేసింది మండలిలో పట్టు కోసం ప్రయత్నిస్తోన్న హస్తం పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...

నేడు మేడారం జాతరను పర్యవేక్షించునున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ.

నేడు మేడారం జాతరను పర్యవేక్షించునున్న మంత్రులు సీతక్క కొండ సురేఖ. ములుగు జనవరి 17:ములుగు జిల్లాలో నేడు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ సీతక్కపర్యటించ నున్నారు తాడ్వాయి మండలం మేడారంలో మేడారం మహా జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 21...

Translate »