తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు.
తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు. హైదరాబాద్ జనవరి 07:తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ప్రతినిధులతో ముఖ్య మంత్రి సమావేశమయ్యారు.పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను...
