రేపటితో ప్రచారం బంద్
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగు జరగనున్న విషయం తెలిసిందే. 28న సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగియనుంది.
మనిషి ప్రశాంతంగా జీవించడమే ఏ మతానికైనా లక్ష్యమని ఎందరో ప్రవక్తలు బోధించారు. వారిలో గురునానక్ ఒకరు. సిక్కుల గురుపరంపరలో నానక్ మొదటివారు. ఆయన 1469లో ఇప్పటి పాకిస్థాన్లో లాహోర్ సమీపంలోని తల్వండి గ్రామంలో కార్తిక పూర్ణిమ నాడు జన్మించారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి, తల్లి తృప్తాదేవి....
రేపే ఫిజియోథెరపిస్ట్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) సర్టిఫికెట్ వెరిఫికేషన్
September 26, 2023
ఉద్యోగం / గవర్నమెంట్ / తాజా వార్తలు
టి.ఎస్.పి.ఎస్.సి ప్రక్షాలనకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశం
December 12, 2023