కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం
బిఎస్పీ మహిళ జిల్లా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ కార్మికుల హక్కులను కాలరాస్తే సహించబొమని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ దంతాలపల్లి మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె...
