భద్రాద్రి జిల్లాలో విషాదం
భద్రాద్రి జిల్లాలో విషాదం భద్రాది జిల్లా:మే 22భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. కార్ డోర్స్ ఆటోమేటిక్గా లాక్ కావడంతో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. మడకం సాయి, లిఖిత దంపతుల కుమార్తె కల్నిష… ఇంటి ఆవరణలో ఆడుకుంటూ…...
