నేడే బహుజన విద్యార్ధి గర్జన ముఖ్య అతిధి గా స్వేరోస్ వ్యవస్థాపకులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రాక
స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ అద్వర్యం ఉమ్మడి మెదక్ జిల్లా లోని సంగారెడ్డి పట్టణం లోనిఅంబెడ్కర్ భవన్ ఫంక్షన్ హాల్ లో, నిర్వహిస్తున్న బహుజన విద్యార్ధి గర్జన కార్యక్రమానికి స్వేరోస్ వ్యవస్థాపకులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వస్తున్నారని,విద్య సమస్యలే ప్రధాన లక్ష్యంగా, స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్...