ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం
ప్రజా సమస్యల పరిష్కారంలో బీజేపీ విఫలం సమావేశంలో మాట్లాడుతున్న రమేష్ బాబు. జ్ఞాన తెలంగాణ – బోధన్ ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని రాకసిపేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...