కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం
కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం జ్ఞాన తెలంగాణ జూన్ 13, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి..వాటిని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు....