Author: Nallolla

కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత

కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత జ్ఞాన తెలంగాణ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడానికి నిరసిస్తూ బి ఆర్ ఎస్ వి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను బి ఆర్...

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన

ఫర్టిలైజర్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన వ్యవసాయం,పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీకాంత్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (కందుకూరు) రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాల్లో వ్యవసాయం, పోలీసు రెవెన్యూ అధికారులుతనిఖీలు నిర్వహించారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు...

రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి జ్ఞాన తెలంగాణా న్యూస్//వికారాబాద్ జిల్లా//నవాబుపెట్ మండల// వికారాబాద్రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘ టన వికారాబాద్-సదాశివ పేట రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఉదయం చోటుచేసుకుంది.రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా నవాబుపెట్...

కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి

ఆంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం మీర్ పేట  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ కార్పొరేటర్ జిల్లెల్ల అరుణ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి...

రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక పూజలు

రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రత్యేక పూజలు కార్పొరేటర్లు బైగళ్ల బాలమని, అక్కి మాధవి, రామచందర్ జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం నియోజకవర్గంమీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ బైగళ్ల బాలమణి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం జిల్లేలాగుడా గ్రామంలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేవెళ్ల...

డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చుంచు రాజేందర్ ఎన్నిక

డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చుంచు రాజేందర్ ఎన్నిక వరంగల్ జ్ఞాన తెలంగాణమే 30 వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన డిబిఎఫ్ రాష్ట్ర నాలుగవ మహాసభలలో చుంచు రాజేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా చుంచు రాజేందర్ మాట్లాడుతూ డిబిఎఫ్ లో...

వడదెబ్బతో వ్యక్తి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి జ్ఞానతెలంగాణ చిట్యాల, జూన్ 1 రేగొండ మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. ఇతను రంగయ్యపల్లి గ్రామానికి చెందినవారు గా పేరు త్రికోవెల రంగస్వామి (56) గా గ్రామస్తులు వివరాల తెలిపారు రంగయ్య చిట్యాల మండల...

ప్రమాదకరమైన జిలిటన్ స్టిక్స్ పట్టివేత

ప్రమాదకరమైన జిలిటన్ స్టిక్స్ పట్టివేత జ్ఞాన తెలంగాణశంషాబాద్ ……రూ. 8 లక్షల 74వేల 950 విలువైన పేలుడు పదార్థాలు స్వాధీనం ……నలుగురిని అరెస్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటి పోలీసులు …….కంప్రెషర్ ట్రాక్టర్, 4 స్మార్ట్ ఫోన్స్ తదితర సామాగ్రి సీజ్ ……మీడియా సమావేశంలో షాద్ నగర్ “ఏసిపి...

తూకాల్లో అక్రమాలకు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం:భవేశ్ మిశ్రా

తూకాల్లో అక్రమాలకు పాల్పడే మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం:భవేశ్ మిశ్రా జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: దాన్యం తూకాలల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. శనివారం కాటారం మండలం అంకుశ పురం గ్రామ శివారులోని అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్...

కూన యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన

కూన యాదయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేఎల్ఆర్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) మహేశ్వరం గ్రామంలో మహేశ్వరం గ్రామ మాజీ  సర్పంచ్ కూన యాదయ్య మాతృమూర్తి కూన నరసమ్మ చనిపోవడం జరిగింది.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి...

Translate »