Monthly Archive: May 2024
ఆస్పత్రులల్లో సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించాలి.లింగ నిర్ధారణ పరీక్షల నిర్వహణ చట్టరీత్యా నేరం.యం టి పి (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) అర్హత కలిగి రిజిస్టర్ చేసిన తదుపరి అయిన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.*ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రిజిస్టర్ అయి ఉండాలి.*ఆయుష్మాన్ భారత్ పోర్టల్ల్లో ప్రతి...
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9: దామరగిద్ద మండలం ఉడ్మలగిద్ద గ్రామంలో ఇండియా కూటమి బలపరిచిన మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గారిని గెలిపించాలని సీపీఎం , కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ ప్రచారం చేయడం...
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు! జపాన్లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం.. అదే సమయంలో జననాలు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమస్య ఒక్క జపాన్కే పరిమితం...
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’ May 09, 2024,ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’భారత్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్లు, ఐడీలు వంటివి సురక్షితంగా...
వరుసగా మూడో రోజూ పేటియం షేర్ల పతనం May 09, 2024, వరుసగా మూడో రోజూ పేటియం షేర్ల పతనంవరుసగా మూడో రోజూ పేటియం షేర్లు ఆల్టైం కనిష్ట స్థాయిని తాకాయి. బుధవారం బిఎస్ఇలో పేటియం షేర్ 5 శాతం పతనమై రూ.317.15 వద్ద ముగిసింది. దీంతో...
కాంగ్రెస్ లక్ష్యం.. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం చిట్యాల మండలం:ఈరోజు చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాటాడుతూ… పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశారని...
తాడేపల్లి సిటీ బస్సు అతివేగం పోలీసులకు తప్పిన పెను ప్రమాదం గుంటూరు హెడ్ క్వార్టర్స్ నుంచి సీఎం బందోబస్తుకు వస్తున్న పోలీసు వాహనాన్ని సీతానగరం రైల్వే ట్రాక్ కింద అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న 301 నెంబర్ గల సిటీ బస్సు వేగంగా ఢీకొనడంతో డ్రైవర్...
భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి జమ్మూలోని కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరే తోయిబా కమాండర్ కూడా ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. సోమవారం రాత్రి కుల్గామ్లోని రెడ్వానీ పయిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సమాచారంతో భద్రతా...
తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ప్రత్యేక రైళ్లు: సెంట్రల్ సౌత్ రైల్వే. హైదరాబాద్ మే 09: తెలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల...
1,377 ఉద్యోగాలు దరఖాస్తు గడువు పొడిగింపు. నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. మొత్తం 1,377 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు అవకాశం కల్పించగా. నోటిఫికేషన్ ప్రకారం...