Daily Archive: May 27, 2024
నాణ్యత పాటిస్తూ కష్టమర్ల ఆదరణ పొందాలి గాయత్రీ రెస్టారెంట్ ను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ (మహేశ్వరం) కస్టమర్లు తినే ఆహారం నాణ్యత పాటిస్తూ వారి ఆదరణ పొందాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం...
ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (భూదాన్ పోచంపల్లి) యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంధర్మారెడ్డి పల్లి గ్రామంలో ఈదురు గాలుల దెబ్బతిన్న ఇండ్లను మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పరిశీలించారు.జరిగిన నష్టాన్ని ప్రజలు...
ఆర్థిక సాయం అందజేత జ్ఞాన తెలంగాణ వలిగొండ, మే 27..వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన దేశబోయిన పరశురాములు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆయన దశదినకర్మకు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన...
విద్యార్థులకు సకాలంలో దుస్తువుల పంపిణీ మహిళ శక్తి కుట్టు కేంద్రాలనుపరిశీలించిన డిఆర్డిఎ పి డి శ్రీలత జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తువులను మండల మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో కుట్టిస్తున్నట్లుడిఆర్డిఎ పిడి శ్రీలత తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుస్తువుల తయారీ...
ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి తప్పకుండా నెరవేరుస్తారు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధనుంజయ జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా నెరవేరుస్తానని రాజేంద్రనగర్ నియోజక...
వర్షా కాలం అధికారులు అప్రమత్తంగా ఉండాలి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్...
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ ఏజెంట్ గా భద్రాచలం మాజీ శాసనసభ్యులు జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి/ దుమ్ముగూడెం న్యూస్. మే 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం పోలింగ్ బూత్ ఏజెంట్ గా అవతారం ఎత్తారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దుమ్ముగూడెం...
మృతుల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీఎస్సార్ పరామర్శ. జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 27: చిట్యాల/మొగుళ్లపల్లి:భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన దుంప సాయి చరణ్ అదేవిధంగా, చిట్యాల మండలం వెంకట్రావ్ పల్లి(సీ) గ్రామానికి చెందిన ముడుతనపల్లి లక్ష్మీ ఈరోజు మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామంలో...
నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి తప్పక రసీదు తీసుకోవాలి. జిల్లా వ్యవసాయ అధికారుల అవగాహన కార్యక్రమం జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) రైతులు నకిలీ విత్తనాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా...
రాయలకు నామ ఘన నివాళి నిబద్ధత గల నాయకుడు రాయల రైతు సేవలో తనదైన ముద్ర రాయల వెంకట శేషగిరిరావుకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నివాళి జ్ఞాన తెలంగాణ మే 27,ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ : డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్...