Daily Archive: May 19, 2024
ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో ఆర్థిక సహాయం చేసిన గుర్రం లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులుజ్ఞాన తెలంగాణ వలిగొండ మే 19యాదాద్రి భువనగిరి జిల్లావలిగొండమండలం రెడ్లరేపాక ఆవాస గ్రామమైన మర్ల పహాడ్ గ్రామంలో మొన్న ఈదురు గాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో కొమిరెల్లి రామిరెడ్డి...
కోట్లాది రూపాయల అటవీ సంపదను కొల్లగొట్టకపోవడంలో భాగమే ఆదివాసీలపై హత్యాకాండ.. ఆర్. జనార్ధన్ ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 19 అడవులను నమ్ముకొని,దేశ అటవీ సంపదను రక్షిస్తున్న ఆదివాసి ప్రజలను అత్యంత కిరాతకంగా, ఆపరేషన్ కగార్ పేరుతో...
ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ప్లేఆఫ్స్కు అర్హత సాధించిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2లో చోటు సంపాదించాలని కసిగా బరిలోకి...
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయింది. కీలక మ్యాచ్లోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. డుప్లెసిస్ (54; 39 బంతుల్లో,...
రుతువపనాల ఆగమనం మొదలైంది. నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకాయి. నిర్దేశిత సమయం కంటే వేగంగా కదులుతున్నాయి. ఇంకా వేసవి పూర్తి కాకముందే రుతుపవనాల కదలికతో ఉపశమనం కలగనుంది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తొలు త ఈశాన్యంగా పయనించి 24వ తేదీ...
ఘనంగాపుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి జ్ఞాన తెలంగాణ చేవెళ్లఘనంగాపుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఘనంగా జరిగింది.సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ఈరోజు మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డి గూడా గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి...
సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం.. వర్కట్ పల్లి గ్రామంలో సుందరయ్య గారి 39వ వర్ధంతిజ్ఞాన తెలంగాణ వలిగొండ మే 19 భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేదలు వ్యవసాయ కూలీల,కార్మికుల, పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప మహనీయుడని ఆయన జీవితం...
ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీకి ఆప్భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ ఝాడును ప్రారంభించిందని అన్నారు. ఆప్ నేతల ఆరెస్టులకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ముందు తమ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి...
ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఇప్పుడు ప్రతీ చోట ఇదే చర్చ. పోలింగ్ సరళి ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెంచింది. పైకి మాత్రం గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లండన్ వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల...
ముంపు ప్రాంతాలలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంగా మిథుల నగర్, జై భవాని నగర్ కాలనీల లో పర్యటించి అక్కడ వారి సమస్యల్ని మాజీ మంత్రి, మహేశ్వరం...