Daily Archive: May 13, 2024
ఓటు వేయండి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చండి ఓటు హక్కును వినియోగించుకున్న (బిత్తిరి సత్తి) జ్ఞాన తెలంగాణ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కావలి రవికుమార్ (బిత్తిరి సత్తి) తమ స్వగ్రామమైన చేవెళ్ళ మండలం పామేన గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....
రోజ్ వేణు,సావిత్రిల పెళ్లిరోజు సందర్భంగా ఆర్టీసీ, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ కల్లూరు మే 13(నేను తెలంగాణ న్యూస్ ): రఘునాథ గూడెంలో నివాసం ఉంటు పత్రికా విలేఖరి గా పని చేస్తున్న జానపాటి.రోజ్ వేణు-సావిత్రిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుమార్తెలు (సుష్మ , ఎం బి...
ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీపీ రడపాక సుదర్శన్ . జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: సార్వత్రిక ఎన్నికల సందర్బంగా ఎంపీపీ రడపాక సుదర్శన్ గారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జఫర్గడ్ మండలం తమ్మడపల్లి (ఐ) గ్రామంలో పాఠశాలలో పార్టీ నాయకులు తో కలిసి తమ ఓటు...
భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ప్రపంచ మేధావి, విద్యార్థి దశలో అంబేడ్కర్ ఉన్నత చదువులు చదివిన మెరిట్ కలిగిన విద్యార్థి. అగ్రకులాలు వాళ్ళు రిజర్వేషన్లు వలన ప్రతిభ దెబ్బతింటుంది అంటూ కనీస సామాజిక స్పృహ, చారిత్రక అవగాహన లేకుండా సాటి నిమ్నజాతులు బాగుపడటం చూసి అసూయతో రిజర్వేషన్లు...
గ్రామస్తులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సర్పంచ్ స్వరూప భీమయ్య జ్ఞాన తెలంగాణ న్యూస్.// వికారాబాద్ జిల్లా//నవాబుపేట్ మండలం // చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోని అత్తాపూర్ గ్రామంలో. ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న. మాజీ సర్పంచ్...
న్యూఢిల్లీలో ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు. Source|Sakshi Education మొత్తం పోస్టుల సంఖ్య: 54
https://cbse.gov.in https://cbseresults.nic.in CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల C BSE 12వ తరగతి ఫలితాలను 2024 మే 13న ఈరోజు విడుదల చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (CBSE). ఈ ఏడాది ఫలితాల్లో 87.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఈ ఏడాది...
ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి బండి సంజయ్.. జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మొట్టమొదట మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను ఘనవిజయం సాధిస్తానని....
ముస్లిం మహిళా ఓటర్లపై నిలదీసిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 1 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, భారత్ రాష్ట్ర సమితి...
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఓట్లు వేయకుండా ధర్నా చేస్తున్న ఓటర్లు. మూడు రోజుల నుంచి గూడెంలో కరంట్ లేకపోవడంతో చెంచులు ఓట్లు వేయకుండా ఆందోళన చేపట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం...