Daily Archive: May 9, 2024
భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి జమ్మూలోని కుల్గామ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరే తోయిబా కమాండర్ కూడా ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. సోమవారం రాత్రి కుల్గామ్లోని రెడ్వానీ పయిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సమాచారంతో భద్రతా...
తెలుగు రాష్ట్రాల ఎన్నికలకు ప్రత్యేక రైళ్లు: సెంట్రల్ సౌత్ రైల్వే. హైదరాబాద్ మే 09: తెలుగు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల...
1,377 ఉద్యోగాలు దరఖాస్తు గడువు పొడిగింపు. నిరుద్యోగులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి దరఖాస్తుల స్వీకరణ గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. మొత్తం 1,377 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మే 14 వరకు అవకాశం కల్పించగా. నోటిఫికేషన్ ప్రకారం...
రఘురాం రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. జ్ఞాన తెలంగాణ మే 9, వైరా/ఖమ్మం జిల్లా బ్యూరో: కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్ది రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ… రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కట్ల.సంతోష్ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5,6 వార్డుల నందు...
ఉపాధి హామీ కూలీలకు అల్పాహారం పంపిణీ జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఉపాధి హామీ కూలీలకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు గ్రామంలో ని ఉపాధి...
కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9:ఇంటింటా ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ,ఎ,రేవంత్ రెడ్డి గారు మరియు ఇన్చార్జ్ శ్రీ,ఎ,తిరుపతి రెడ్డి గారి పిలుపు మేరకు మన పాలమూరు ముద్దు బిడ్డ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి...
బిఆర్ఎస్ కు బిగ్ షాక్: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9: నారాయణపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గందె అనసూయ, చంద్రకాంత్ దంపతులు బి ఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. పార్టీ కండువగప్పి పార్టీ లోకి ఆహ్వానించిననారాయణపేట జిల్లా...
జోరుగా సాగుతున్న టిఆర్ఎస్ పార్టీ ప్రచారం జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 9:దామరగిద్ద మండలం యల్సాన్ పల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం టిఆర్ఎస్ నా పార్టీ నాయకులు కొనసాగిస్తూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారుకెసిఆర్...
జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్..దక్షిణ కాశీ భగవానుడికి ప్రమాణాలు…తెలుగులో స్పీచ్ స్టార్ట్ చేసిన మోడీ.సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించినారు. తొలుత వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్న మోడీ ప్రధాని.అనంతరం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి మద్దతుగావేములవాడలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో మాట్లాడారు....
చల్ల వంశీచందర్ రెడ్డి గెలుపుకి కృషి చేయండి: జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9: దామరగిద్ద మండలంలోని నరసాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింట ప్రచారాన్ని కొనసాగించారు.ఇప్పటికే అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ & అభివృద్ధి పథకాల తెలియజేశారు...