Monthly Archive: May 2024
అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన కాంగ్రెస్ జ్ఞాన తెలంగాణగండిపేట్ రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగ్ మున్సిపాలిటీలో ఈనెల 18వ తేదీన కాంగ్రెస్ అవిశ్వస తీర్మానం ప్రవేశపెట్టగ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం తీర్మానం లో నెగ్గింది.శుక్రవారం నార్సింగ్ మున్సిపాలిటీ చైర్మన్ గా నాగపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా...
జూన్ రెండో తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి: జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం...
జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //మే 31.మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బడిబాట సమన్వయ సమావేశంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి పలు అంశాలను చర్చించారు.సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ….ఈ సంవత్సరం విన్నతంగా బడిబాట నిర్వహించాలని సూచించారు.ప్రతి హెబిటేషన్...
ఆపిన ఆగని అక్రమ కట్టడాలు జ్ఞాన తెలంగాణశంషాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో భారీ షెడ్ల నిర్మాణం చాలా రోజులుగా కొనసాగుతూ వస్తున్నాయి. 111 జీవో కు తూట్లు పొడుస్తు అక్రమంగా షెడ్లునిర్మిస్తూన్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పుడు అధికారులు వచ్చి...
వందశాతం ఉత్తీర్ణతతో అప్ గ్రేడ్ -విద్యార్థులు పెరగడంతో మరోచోటికి -వసతులున్నా..స్థానిక విద్యార్థులకు అన్యాయం జ్ఞాన తెలంగాణ, మొగుళ్ళపల్లి మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కాగా ఆ పాఠశాలలో చదివే...
బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి పోచంపల్లి బ్యాంకు చౌటుప్పల్ బ్రాంచ్ 14 వార్షికోత్సవం పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రహ్మణ్యం జ్ఞాన తెలంగాణ, (చౌటుప్పల్ ) పోచంపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలనిపోచంపల్లి బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రహ్మణ్యం అన్నారు. భువనగిరి నియోజకవర్గం చౌటుప్పల్...
నెలరోజుల పాప కిడ్నాప్ కేసును చేదించిన.. RGI పోలీసులు జ్ఞాన తెలంగాణరాజేంద్ర నగర్ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలోని శంషాబాద్ పట్టణంలో చిన్నారి అదృష్యమైన ఘటన కలకలం రేపింది వివరాల్లోకెలితే శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి మీడియా సమావేశంలో తెలియచేసిన వివరాలప్రకారంశంషాబాద్ ఫ్లైఓవర్ కింద చిత్తు కాగితాలు...
మైనర్ బాలికపై అత్యాచారం జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 31: చేవెళ్లలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై గర్భవతిని చేసిన ఘటన చేవెళ్ల పట్టణకేంద్రంలో జరిగింది. పోలీసుల వివరాలు ప్రకారం.చేవెళ్ల పట్టణానికి చెందిన పదవ తరగతి చదువుతున్న మైనర్...
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ మరమ్మత్తులు చేపట్టాలి జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 31 జయశంకర్ భూపాలపల్లి జిల్లాచిట్యాల మండలంలో లోని టేకుమట్ల కు వెళ్లే దారిలో శాంతినగర్ సమీపంలో కల్వర్టు వద్ద మిషన్ భగీరథ పైపులు లీకు అయినాయి.లీకైన నీటిలో మూగజీవాలు వాటర్ త్రాగడం బొల్లడం వల్ల...
నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దు జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దుమాకు ఇచ్చేటువంటి నష్టపరిహారం అనుకూలంగా ఉంటేనే భూములు ఇస్తామని లేకపోతే మా భూములను ఇవ్వమని శుక్రవారం రోజున టేకుమట్ల మండలానికి సంబంధించిన వివిధ...