Monthly Archive: April 2024
హైదరాబాద్: రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్ కుటుంబం లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. 2001లో భారాస (అప్పటి తెరాస) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో...
Lok Sabha Election 2024 Phase 2 Voting : 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు పోలింగ్.. రెండో దశ ఓటింగ్ ఇవాళ అంటే ఏప్రిల్ 26న జరుగుతోంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో...
ఉస్మాన్ నగర్ లో అంగన్వాడి పూర్వ ప్రాథమిక విద్య దినోత్సవం జ్ఞాన తెలంగాణ పటాన్చెరు ఏప్రిల్ 26 ఆర్ సి పురం మండలంలో ఉస్మాన్ నగర్ అంగన్వాడి సెంటర్లో ఈ సీ సీ ఈ డే పూర్వ ప్రాథమిక విద్య దినోత్సవంను నిర్వహించడం జరిగింది . ఈ...
వచ్చే నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో వచ్చే నెల 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం...
YS Sharmila: జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు…మోదీ వారసుడు.. షర్మిల సెటైర్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ...
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా అందరి అంజయ్య నామినేషన్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన న్యాయవాది అందరి అంజయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు శుక్రవారం మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించి డబ్బు ప్రవాహంతో...
మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి” జాతి ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు “ఎర్రోళ్ల జగన్” ధ్వజం మాదిగల ప్రధాన శత్రువు బీజేపీనే అన్న మంద కృష్ణకు ఇప్పుడు ఆ పార్టీ ఎలా దోస్త్ అయిందని షాద్ నగర్...
స్పీకర్ ఫార్మేట్ లో లెటర్ రాయాలి, హరీష్ రావుకు రీకౌంటర్, హరీష్ రావుకు దిమాక్ మోకాళ్ళకు జారిందని ఎదవ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుకు సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్రావు మోసం చేయాలనుకున్న ప్రతిసారీ అమరవీరుల స్థూపం గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి అని కౌంటరిచ్చారు. తన...
చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లీ మండలం లో కాంగ్రెస్ లోకి భారీ వలసలు , భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్!శంకర్ పల్లీ మండలం దొబీపేట్ గ్రామ పలు పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ సహోదరులు పార్టీ కండువా...
డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది. నల్లగొండ జిల్లానార్కట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గoజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో నిర్వీర్యం చేసిన పోలీసులు. పాల్గొన్న...