Daily Archive: April 29, 2024
బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తాం : పూజల హరికృష్ణ. 33 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రాబోతుంది. ఇదే స్ఫూర్తితో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపిద్దాం.* బిఆర్ఎస్ నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ లో చేరిన నాయకులు.*జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది...
‘ మై డ్రీమ్ అబ్రాడ్ ‘ స్టడీ సెంటర్ బ్రోచర్ ను ఆవిష్కరించిన బి.ఆర్.ఎస్. ఎంపీ అభ్యర్థి నామ జ్ఞాన తెలంగాణ ఏప్రిల్29,ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చేతుల మీదుగా...
ఏపీ ఎన్నికలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు ఏపీలో జరగబోయే ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రభుత్వాలపై దేశంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఏపీలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం...
ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..! వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా కొన్ని ట్రావెల్స్ రెట్టింపు...
ఉదయం 9 గంటల నుంచే భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే వారు త్వరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవాలని కోరారు ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని ప్రజలంతా మరింత జాగ్రత్తలు పాటించాలని సూచించారు.పెరగుతున్న ఉష్ణోగ్రతలు వృద్ధులు,...
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా, సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి...
జ్ఞాన తెలంగాణ ఏప్రిల్ 29, ఖమ్మం జిల్లా ప్రతినిధి: నేను ఖమ్మం జిల్లా రైతు బిడ్డను… మీ వాడిని… ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి …ఈ జిల్లాలోనే 3 రూపాయలకు రోజు కూలీగా పని చేసినోడిని… మీలో ఒకడిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా...
వైన్స్ వద్ద యువకులు హల్చల్.. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది ఏప్రిల్ 29. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మెట్టు వద్ద ఉన్న వైన్స్ దగ్గర ఆదివారం కొంత మంది యువకులు బీర్ల కోసం హల్చల్ చేశారు. స్టాక్ లేదని చెప్పినా వినకుండా వైన్ సిబ్బందిపై...
ఆత్మగౌరవ ప్రతీక లో దేవులపల్లి రమేశ్ కు చోటు సిద్దిపేట, నంగునూర్ సమ్మక్క- సారలమ్మలపై జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అట్టి జాతరపై బండి ఉష, సంపాదకత్వంలో 535 మంది కవుల, కవయిత్రుల విరచిత కవిత, గేయ, పద్య, మహా సంకలనం, శ్రీ సమ్మక్క -సారలమ్మల...