Daily Archive: April 26, 2024
వచ్చే నెల 3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో వచ్చే నెల 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం...
YS Sharmila: జగన్ రెడ్డి వైఎస్సార్ వారసుడు కాదు…మోదీ వారసుడు.. షర్మిల సెటైర్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ రెడ్డి దత్త పుత్రుడని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. ఆయన బీజేపీ...
మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా అందరి అంజయ్య నామినేషన్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతానికి చెందిన న్యాయవాది అందరి అంజయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు శుక్రవారం మీడియాకు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఆయా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించి డబ్బు ప్రవాహంతో...
మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి” జాతి ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు “ఎర్రోళ్ల జగన్” ధ్వజం మాదిగల ప్రధాన శత్రువు బీజేపీనే అన్న మంద కృష్ణకు ఇప్పుడు ఆ పార్టీ ఎలా దోస్త్ అయిందని షాద్ నగర్...
స్పీకర్ ఫార్మేట్ లో లెటర్ రాయాలి, హరీష్ రావుకు రీకౌంటర్, హరీష్ రావుకు దిమాక్ మోకాళ్ళకు జారిందని ఎదవ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుకు సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్రావు మోసం చేయాలనుకున్న ప్రతిసారీ అమరవీరుల స్థూపం గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి అని కౌంటరిచ్చారు. తన...
చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లీ మండలం లో కాంగ్రెస్ లోకి భారీ వలసలు , భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్!శంకర్ పల్లీ మండలం దొబీపేట్ గ్రామ పలు పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ సహోదరులు పార్టీ కండువా...
డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది. నల్లగొండ జిల్లానార్కట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గoజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో నిర్వీర్యం చేసిన పోలీసులు. పాల్గొన్న...
నేను రాజీనామా పత్రంతో వచ్చా – రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్పార్క్ వద్దకు వచ్చానని హరీశ్రావు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్...
నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ...
AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ! AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ...