Daily Archive: April 24, 2024

ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం

ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో మంటలు అంటుకొని ఫారెస్ట్ కార్యాలయంలోని మూడు బైకులు దగ్ధఓ పొగ తో కప్పబడిన కొత్తగూడ మండల కేంద్రం భయంతో ప్రజలు గతం 40 సంవత్సరాల క్రితం కూడా ఇలానే...

మాయ మాటలతో మోసపోతే గోసపడతాం

మాయ మాటలతో మోసపోతే గోసపడతాం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలు ఆలోచించి ఓటు వేయాలనితెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం 75...

మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ

మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ భూపాలపల్లి జిల్లా:ఏప్రిల్ 24 చత్తీస్ ఘడ్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు శంకర్ దంప తుల కుటుంబాన్ని మంత్రి సీత‌క్క ఈరోజు ప‌రామ‌ర్శిం చారు. జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం లోని...

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన పెద్దపల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గర్మిల్లపల్లి మధ్య నిర్మిస్తున్న వంతెన ఈదురుగాలులు రావడంతో ఒక్కసారిగా గిర్డర్లు కూలిపోయి ఈ ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో జరగటం వల్ల జనసంచారం లేకపోవటంతో...

వాట్సాప్ లో కొత్త ఫీచర్..

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు ! ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది....

KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్..

KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్.. ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ జగనే గెలుస్తారని సమాచారం ఉందన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు...

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్న సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై క్లారిటీ ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే.. మేనిఫెస్టో పలు జనాకర్షణ పథకాలు ప్రకటించే అవకాశం మహిళలు, యువత, రైతులే టార్గెట్ ప్రజల అవసరాలే...

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ.. ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350...

నేటితో పూర్తయిన “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. బస్ యాత్ర మార్చ్ 27 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 21 రోజులు పాటు బస్ యాత్ర సాగింది. ఈ రోజు 22వ రోజు బస్ యాత్ర శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభతో మేమంతా సిద్ధం...

కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం

కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” వంశీ చందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నీ గెలిపించుకుందాం ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్: హనుమాన్ జయంతి రోజున పార్లమెంటు ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా శుభదినం అని...

Translate »