మరోసారి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలునెల 19 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 21వ తేదీ నుంచి మరోసారి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.అంతేకాకుండా ఆయా...
టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహణ సభ్యులు పామేనా భీం భరత్ గారు. నేడు తుక్కు గూడలో జరగబోయే విజయభేరి బహిరంగ సభ కు షాబాద్ మండలం నుండి పామేనా బీమ్ భరత్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ తో సభ ప్రాంగణం చేరుకోవాలని అన్నారు,ఏఐసీసీ...
టేక్మల్ మండల బిఎస్పి అధ్యక్షులుగా కాదులూరు గ్రామానికి చెందిన బక్క సిద్దు ఏకగ్రీవ ఎన్నిక రాష్ట్రంలో జ్ఞాన యుద్ధం పూర్తి చేసి, రాజ్యాధికార యుద్ధం మొదలుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట బహుజన సమాజం నడవాల్సిన సమయం ఆసన్నమైనదని బిఎస్పి అందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ డా.ముప్పారం ప్రకాశం...