Source| Science Report శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సోమవారం రోజున ఏడాదికి సంబంధించిన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాల ను ప్రకటించింది,సీఎస్ఐఆర్ మొదటి డైరెక్టర్ జనరల్ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఈ పురస్కారాలను ప్రతి...
Source| Sakshi Education దిల్లీ: దివ్యాంగులు శిక్షణ పొందేందుకు, తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొనేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకొనేందుకు సోమవారం కేంద్రం పీఎం-దక్ష్ పోర్టల్ను ప్రారంభించింది.లక్షలాది యువతీ,యువకులు అంగ వైకల్యం వారి జీవనోపాధికి అడ్డంకి గా మారకూడదని వారికి ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా వారి జీవితాలకు...
యల్ బి నగర్ లో ఉన్న ఎరుకల కులస్తులకు అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తమ కులస్తుల ప్రతాపం చూపిస్తామని ఎరుకల సంగం అధ్యక్షుడు జగన్నాథం గంగయ్య ప్రభుత్వం ను హెచ్చరించారు. గత రెండు వారాలుగా డబుల్ బెడ్ రూమ్...
రేపు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నబహుజన విద్యార్థి గర్జన కు స్వేరోస్ ఫౌండర్ డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముఖ్య అతిగా వొస్తున్నారని ఈ సభకు వేలాది గా విద్యార్ధి, విద్యార్థినిలు హాజరై కార్యమాన్ని విజయవంతం చేయాలనీ కార్యక్రమం...