చంద్రబాబ నుంచి బీ ఫారం అందుకుంటున్న ….
చంద్రబాబ నుంచి బీ ఫారం అందుకుంటున్న చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు
చంద్రబాబ నుంచి బీ ఫారం అందుకుంటున్న చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవ శ్రీ కిమిడి కళావెంకట రావు
అమరావతి : ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది....
డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష డ్రై ఐస్ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్ బిస్కెట్ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఆహార భద్రతాశాఖ హెచ్చరికసడ్రై...
బ్రేకింగ్ న్యూస్.. కామారెడ్డి బిజెపి పార్టి కి రాజీనామ చేసి సొంత గూటికి చేరిన ఎల్లారెడ్డి అసెంబ్లి నియోజకవర్గ బీజేపి పార్టీ కీలక నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి*బిజెపి కి రాజీనామ చెసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి* *కాంగ్రెస్ పార్టీ కండువా...
మే 31 కల్లా ఆధార్ తో పాన్ లింక్ అవ్వాలి అలాగైతేనే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం చర్యలుండవ్ న్యూఢిల్లీ : వచ్చే నెలాఖరుకల్లా ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ)...
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ దాఖలుజ్ఞాన తెలంగాణ, కరీంనగర్:కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందు మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం తల్లి పాదాబివందనం చేసి ,బీజేపీ కార్యకర్తలతో బారి...
రిజర్వేషన్ల రుద్దే బీజేపీ ఎజెండా: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: రైతుల పోరాటంతో నల్ల చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం, పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు.. అలాగే, అగ్గి పెట్టె, సబ్బు బిల్ల,...
తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి అమరావతి: తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)తో భాజపా (BJP) జాతీయ నేతలు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, నేతలు అరుణ్సింగ్, శివప్రకాశ్, మధుకర్ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు....
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం గత 23 రోజులుగా సమ్మెలో ఉన్న పేపర్ మిల్ కార్మికులు ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద పోలీసుల మోహరింపు కొత్త వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్న సుమారు 2,800 మంది కార్మికులు...
‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు ! ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు...
50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్..!!
November 12, 2025