Author: Nallolla

ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్

ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్ Apr 26, 2024, ఎన్నికల పోలింగ్ వేళ.. మోదీ ఆసక్తికర ట్వీట్దేశంలో రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో ఇవాళ ఓటింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో...

ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

నేరేడ్‌మెట్‌ : ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో గురువారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 11:30 వరకు చెంగిచర్ల, బోడుప్పల్‌, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్‌...

భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు

సిద్దిపేట : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు చేశారు. మెదక్‌...

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

నల్గొండ: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి...

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ)

హైదరాబాద్‌: యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలను ఆమోదించినట్లు బుధవారం...

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. గడువు ముగిసినా పూర్తి చేయని నిర్మాణదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మానేరు వాగులో చేపట్టిన వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి...

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు ..

దిల్లీ: ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు బుధవారం ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా...

నలుగురిలో ముగ్గురిది భారాస..

హైదరాబాద్ : ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు...

ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి

ఎటపాక : ‘ఎటపాక- కన్నాయిగూడెం మధ్యలో ఆర్‌అండ్‌బీ రోడ్డు నిండా గోతులే ఉన్నాయి. ఈ రోడ్డు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేదంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్‌ వర్క్‌ చేయించమంటారా?’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల...

మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ధూల్‌పేట : మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం సీపీ దృష్టికి రావడంతో బుధవారం...

Translate »