Author: Nallolla

మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి”

మంద కృష్ణ.. “మాదిగ ద్రోహి” జాతి ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు “ఎర్రోళ్ల జగన్” ధ్వజం మాదిగల ప్రధాన శత్రువు బీజేపీనే అన్న మంద కృష్ణకు ఇప్పుడు ఆ పార్టీ ఎలా దోస్త్‌ అయిందని షాద్ నగర్...

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

స్పీకర్ ఫార్మేట్ లో లెటర్ రాయాలి, హరీష్ రావుకు రీకౌంటర్, హరీష్ రావుకు దిమాక్ మోకాళ్ళకు జారిందని ఎదవ. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీశ్‌రావు మోసం చేయాలనుకున్న ప్రతిసారీ అమరవీరుల స్థూపం గుర్తుకు వస్తుందని రేవంత్ రెడ్డి అని కౌంటరిచ్చారు. తన...

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లీ మండలం లో కాంగ్రెస్ లోకి భారీ

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లీ మండలం లో కాంగ్రెస్ లోకి భారీ వలసలు , భారీ మెజారిటీ లక్ష్యం గా పావులు కదుపుతున్న నియోజక వర్గ ఇన్చార్జి భీమ్ భరత్!శంకర్ పల్లీ మండలం దొబీపేట్ గ్రామ పలు పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ సహోదరులు పార్టీ కండువా...

డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది.

డ్రగ్స్ ని పూర్తిగా నిర్ములన చేయడాని పోలీస్ శాఖ కృషి చేస్తోంది. నల్లగొండ జిల్లానార్కట్ పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ 2043 కేజీల గoజాయిని డ్రగ్ డిస్ట్రక్టన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షణలో నిర్వీర్యం చేసిన పోలీసులు. పాల్గొన్న...

నేను రాజీనామా పత్రంతో వచ్చా – రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు

నేను రాజీనామా పత్రంతో వచ్చా – రేవంత్ సాబ్ ఒట్టేద్దాం మీరూ రండి : హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో గన్‌పార్క్‌ వద్దకు వచ్చానని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రజలకు సీఎం ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన కూడా ఇక్కడికి రావాలని డిమాండ్...

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ...

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ! AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్ కు చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ...

నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

నేడు తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన “SV TV” News Ap&Ts హైదరాబాద్ :-నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి...

AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్

AP CM YS Jagan : 15 రోజులు మరో జైత్ర యాత్రకు పట్టంకట్టిన సీఎం జగన్ AP CM YS Jagan : వై నాట్ 175 అసెంబ్లీ … 25 పార్లమెంట్ .. లక్ష్యం దిశగా సాగుతున్నారు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు

G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. గురువారం ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న...

Translate »